Monday, 23 March 2026
SWASTHIK NEWS
Home / మార్కాపురం

నవోదయ విద్యాలయాలకు ఎంపికైన పుల్లలచెరువు విద్యార్థులు

18 Mar 2026
06:53 PM
102

»నవోదయ విద్యాలయాలకు ఎంపికైన పుల్లల చెరువు విద్యార్థులు.

»అభినందనలు తెలిపిన కరెస్పాండంట్ వి. వీరయ్య.

స్వస్తిక్ న్యూస్, పుల్లలచెరువు:-

నవోదయ విద్యా సమితిలో 6 వ తరగతిలో ప్రవేశాలకు పుల్లలచెరువులోని ఎంఎన్ డీకే పాఠశాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.అభిషేక్, నిఖిల్, నెహెమ్యా అనే ముగ్గురు విద్యార్థులు మంగళవారంArticle Image విడుదల అయిన ఫలితాల్లో సీట్లు పొందడంతో బుధవారం ఆ పాఠశాల కరస్పాండెంట్ వేముల వీరయ్య ఆ విద్యార్థులను అభినందించారు. తమ పాఠశాల సిబ్బంది అత్యుత్తమ శిక్షణను అందివ్వడం ద్వారా ఈ ఘనత సాధ్యమైందని ఆయన అన్నారు. సీట్లు పొందిన విద్యార్థుల తల్లిదండ్రులను సత్కరించారు. కార్యక్రమంలో ఆ పాఠశాల సిబ్బంది, నవోదయ శిక్షకులు పసుపులేటి సుబ్బారావు, ఉపాధ్యాయురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Swasthik News

Share this Article

yedukondalu. Sr. Journalist

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!

Related Articles

Recent Updates